వరి పొలంలో పనులు చేసేందుకు వచ్చిన కూలీలపైకి లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అదుపు తప్పి తమవైపే వేగంగా వస్తున్న వాహనం నుంచి తప్పించుకు నేందుకు పరుగు తీసినా అందులోని పత్తి గింజల బస్తాలు మీద పడి ఊపిరాడ
హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ైగ్లెసిల్ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మనోజ్రావు ఇంటికి వెళ్లి చూడగా, బండి సింహాద్రి ట్ర�