జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మీనాక్షి కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, మిల్లు యజమానుల కథనం ప్రకారం.. మీనాక్షి జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంతో పా�
రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్ట�