“ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ఓ రైతు జిన్నింగ్ మిల్లులో అమ్మేందుకు తీసుకువచ్చాడు. అధికారి పత్తిలోని తేమను పరీక్షించాడు. తేమ శాతం ఎక్కువగా ఉంది సీసీఐ ద్వారా కొనలేమని చెప్పాడు. అంతలోనే పక్కనున్న దళ�
జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముసురు కురువడం వల్ల చేనుపై ఉన్న పత్తి నల్లబారుతున్నది. మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురువడం�
ఓ వైపు ధాన్యం.. మరోవైపు పత్తి పంట దిగుబడి వచ్చే సమయమిది. ఈ టైమ్లో రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సర్కారు నామమాత్రపు వ్యవహారంతో రైతులు మార్కెట్ మాయజాలానికి కుదేలు అవుతున్నారు. ధాన్�