దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. భారీగా లాభాల స్వీకరణ జరగడంతో నిఫ్టీ 223.65 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధానంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కరెక్షన్ పెద్ద ఎత్తున జరిగింది. �
అశ్వారావుపేట: ఓటర్ల జాబితాలో సవరణలకు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పునర్విభజన, కొత్త కేంద్రాల ఏర్పాట�