పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.6.36 కోట్లు మంజూరు చేశారని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు.