అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రై�
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగసంస్థలతోపాటు కుల వృత్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.