ముంబై, మార్చి 13: పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా మాస్కును సరిగా ధరించని ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని విమానయాన సంస్థలను డీజీసీఏ (పౌరవిమానయాన డైరక్టరేట్ జనరల్) ఆదేశించింది. కరోనా క
ప్రజలు వ్యాక్సిన్ను తీసుకోవాలి నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాపిస్తున్నది స్పష్టం చేస్తున్న శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. మరో వేవ్
24 గంటల్లో 23,285 78 రోజుల్లో ఇదే అత్యధికం న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 6 రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం ఒక్కరోజే 23,285 పాజటివ్
ముంబై: కొవిడ్-19 నేపథ్యంలో విమాన ప్రయాణం చేయడానికి వెనుకాడుతున్న ప్రజలను ప్రోత్సహించేందుకు ఓ ఎయిర్లైన్స్ .. కరోనా పరీక్షల కోసం అదనపు మనీ ఇస్తోంది. భారతదేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన �
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా 10,113 కంపెనీలు స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిలిపివేశాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ
ఎన్పీఏలు పైపైకి: ఫిచ్ రేటింగ్స్ న్యూఢిల్లీ, మార్చి 8: దేశీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలు) పెరిగే వీలుందని, రుణ వ్యయం కూడా ఎగబాకవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వ�
న్యూఢిల్లీ: భారత బృందంలో ఓ కరోనా పాజిటివ్ నమోదు కావడంతో బోక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నీ ఫైనల్స్కు ముగ్గురు బాక్సర్లు దూరమై, రజతాలతో సరిపెట్టుకున్నారు. అశీష్ కుమార్ (75 కేజీలు)కు కరోనా వైరస్ సోకినట్టుగ�
బీజింగ్: చైనాలోనే పుట్టిన కరోనా ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది చైనా ఎగుమతులు అత్యధిక స్థాయిని అందు
న్యూఢిల్లీ, మార్చి 6: దేశంలో కరోనా క్రమంగా మళ్లీ తీవ్రరూపు దాలుస్తున్నది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 18,327 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 18వేలకు మించి కేసులు నమోదు కావడం 36 �