పడిపోయిన విదేశీ పర్యాటకుల రాక గణాంకాలు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గత రెండేండ్లలో కరోనా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఈ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్లో
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా( Covid-19 ) థర్డ్వేవ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్లో పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ క
అక్టోబర్లో గరిష్ఠ స్థాయికి కేసులు రోజుకు లక్ష-లక్షన్నర కేసులు నమోదు? సెకండ్వేవ్తో పోలిస్తే ఉద్ధృతి తక్కువే ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల అంచనా గతంలో సెకండ్వేవ్పై కచ్చితమైన అంచనాలు న్యూఢిల్లీ, ఆగస్టు
ఇంతకీ థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే