ప్రముఖ ఎరువులు తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..డ్రోన్ ద్వారా పిచికారీ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన కృష్-ఈ తో జట్టుకట్టింది.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నతి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాకినాడ ఎరువుల ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, గుజరాత్లో మల్టీ-ప్రొడక్ట్ ప్లాంట్ను ఏర్పాటు �
ఆధునిక వ్యవసాయాన్ని పునర్నిర్వచించటానికి, పంట ఉత్పాదకతను అపూర్వస్థాయికి పెంచటానికి ‘నానో డీఏపీ’ అనే విప్లవాత్మక ఎరువును ప్రారంభించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్లో రూ.494.03 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైనరూ. 499.08 కోట్ల కంటే ఇది ఒక్క శాతం తక్కువ. అట�
పంటల రక్షణ కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్తేన్ సూపర్, ఫెండాల్ ప్లస్, కెనిస్టర్, ప్రోప్-ప్లస్ ఉత్పత్తులను మంగళవారం ఆవిష్కరిస్తున్న కంపెనీ పురుగు మందుల విభాగం సీనియర్