మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థులే స్వయంగా వంటచేసుకొని అల్పాహారంతో సహా భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు విద్యార్థులను అడగగా రెండు రోజులు సెలవు రావడంతో
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహల్లో మెస్ నిర్వహణ అధ్వానంగా తయారైంది. రెండు నెలల క్రితం సాంబారులో ఎలుక పడి వివాదాస్పదమైనప్పటికీ మెస్ల నిర్�
“అపరిశుభ్ర వాతావరణంలో వంటలు ఎలా చేస్తున్నారు? మీ పిల్లలకు మీ ఇంటి ప్రదేశంలో ఇలా ఉంటే వంటలు చేసి పెడతారా? వంట పాత్రలు కడిగిన నీరు ఇక్కడే నిలిచి ఉంటుందా? ఈగలు అధిక సంఖ్యలో ఉన్నాయి?