అసభ్య కంటెంట్ను తొలగించకపోతే నియంత్రణ చర్యలు తప్పవన్న కేంద్రం హెచ్చరికలతో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ దిగి వచ్చింది. కంటెంట్ను సమన్వయ పరచడంలో తమ ప్లాట్ఫామ్లో కొన్నిలోపాలు ఉన్నాయని అంగీకర�
వానకాలంలో వర్షాధారం కింద రైతులు జిల్లాలో సాగుచేసే ప్రధాన పంట కందిపంట. నల్లరేగడి భూములతో పాటు మెట్ట పొలాల్లో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కంది పంటను సాగు చేస్తారు.