రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురుకులాలపట్ల ప్రభుత్వ ఉదాసీనత వల్ల ర
శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో బంజారాహిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ప్రారంభించారు.
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను హైదరాబాద్లోని కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు