ఏడాది కాలంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా స�
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరుసకు అన్నదమ్ములైన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరకల కృష్�