బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల వసతి గృహాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే అవుననే చెప్పవచ్చు. వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థత పాలవుతున్నా అధికారులు మాత్రం న�
కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.