Nipah Virus | కేరళ (Kerala)లో మరోసారి ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus ) వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకడంతో కోజికోడ్ ( Kozhikode) జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడు గ్రామ పంచాయితీలను
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా త
IIT Guwahati | దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ గువాహటి ఒకటి. ఆ క్యాంపస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్గా మార్చా�
ముంబై: మహారాష్ట్రలోని వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 62 మంది�
ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లగ్రామంలో కరోనా విజృంభిస్తున్నది. దీంతో గ్రామంలో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించి, కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేమిడిచర�
93 మందికి కరోనా | మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా స్థానికంగా నిర్వహించిన పండుగకు హాజరైనట్లు అధికారులు తేల్చారు.
కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల