లక్నో: విషం సేవించి అక్కాచెల్లెళ్లు మరణించారు. దీంతో పోలీస్ అధికారితోపాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రిన్స్ అనే వ్యక్తి తన కుమార్తె కోమల్ను త�
లక్నో: పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చే�
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
యువ జంట ఆత్మహత్య | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.