గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించానని, త్వరలోనే అమలు చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తోగ్గూడెంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్ల�
గతంలో కిన్నెరసాని వాగు నీరు వృథాగా పోయేది. వాగు ప్రవాహంలో ఎక్కడా అడ్డుకట్ట లేకపోవడంతో నీరంతా గోదావరిలో కలుస్తున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు ఏటా వాన కాలంలోనే పంటలు పండించేవారు. యాసంగిలో మెట్ట పంటలు వేసేవా�