రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్రెడ్డి అందజేశారు. అంబర్పేట సీపీఎల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడ�
సిరిసిల్ల్లలోని 17వ బెటాలియన్ కానిస్టేబుల్ రాధారపు శ్రీనివాస్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కరీంనగర్ జిల్లా మానకొండూర�
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�