సోషల్ మీడియా వారియర్పై ఓ ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దారుణంగా చితకబాదాడు. దాహం వేస్తుందనడంతో ముఖంపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచే�
సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.