Himachal crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal crisis) కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతో సహా 11 మంది శాసనసభ్యులు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చేరుకున్నారు.
Karnataka Elections | నాలుగేళ్ల కిందట బీజేపీకి మద్దతిచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన 8 మంది కాంగ్రెస్ రెబల్స్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట�