కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించే ప్రాంగణంలోనే కాంగ్రెస్ బహిరంగసభ పెడుతున్నది. పరీక్షలు ముగిసిన తర్వాత రోజు బహిరంగ సభ ఉన్నా.. దీని ఏర్పాట్ల కోసం ప�
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేశామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్ను గురువా�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అధికారంలోకి రాబోతోందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని కాబోతున్నారని తుక్కుగూడ జనజాతరలో తెలంగాణ సీఎం సహా కాంగ్రెస్ మంత్రులు చెప్�