బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక �
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలి.. చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించండి.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు సవాల్ విసిరారు.