యాభై ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
‘ఓ మహాత్మా.. సీఎం రేవంత్రెడ్డి మనసు మార్చు.. 420 రోజులైనా ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదు.. వాటిని నెరవేర్చే బుద్ధిని ప్రసాదించు’ అంటూ గాంధీజీని బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. ఇప్పటికే చేపట్టిన దీక్షలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా సమ్మె చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచి పోయాయి.