Congress Party | నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీలో ఇరు మండలాల కార్యకర్తల పోరు మరోసారి భగ్గుమంది. నువ్వు ముందా.. నేను ముందా.. అనే ధోరణిలో ఒకరిని ఒకరు దూషించుకుంటూ పోటీ పడడం కార్యకర్తల్లో అసహనం కలిగించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికు�