వాతావరణ పరిరక్షణ లక్ష్యంతో నిర్వహించే సదస్సు కోసం బ్రెజిల్ చేస్తున్న ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)-30 వాతావరణ సదస్సుకు వేలాది మంది ప్రతినిధులు హాజరవుతా�
దేశంలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వట్టిపోయిన ప్రాజెక్టులతో, ఎండిన పంటలతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణ అన్ని కాలాల్లో నిండైన జలాశయాలతో కళకళలాడుతున్నది. పంటలకు భరో�