జిల్లా కేంద్రంలోని రాళ్లవాగును కొందరు చెరబడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఇసుకను ఎత్తుకెళ్లిన దొంగలు.. నేడు వాగులో తేలిన బండలను సైతం వదలడం లేదు. రాళ్లను పగులగొట్టి తరలించుకుపోతూ అందినకాడికి దండుకుంటున్�
జిల్లాలో బ్యాంకు లింకేజీ 100శాతం పూర్తి కావాలని, స్పెషల్ డెవెలాప్మెంట్ ఫండ్స్ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.