గ్రేటర్లో నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాసంస్
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. కర్ణాటక ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రభులింగ్
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీ
కంపెనీ ఇవ్వకపోతే ఫిర్యాదు చేయండి పోలీసుల సూచన హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘ఏదైనా కొత్త బైక్ కొంటున్నారా? ఎక్కడైతే వాహనం కొంటున్నారో ఆ షోరూంవారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగండి’
నెగెటివ్| అసోంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా నెగెటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశా