అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డి మాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ని
లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి అర్హులైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�