RTO Venkanna | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నా
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్చంద్రకు శనివారం వినతిపత్రం అందజేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలో భూకబ్జాలపై ఆ జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని 867 సహా ఇతర కొన్ని సర్వేనంబర్లలో
అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డి మాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ని
లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి అర్హులైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�