లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి అర్హులైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�