ACP Narismlu | సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని, సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు సూచించారు.
నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. బుధవారం ఆసిఫాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెల వారీ నేర సమీక్ష నిర్వహించారు.
లక్నో: హోలీ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుదారులకు గంగా జలం సీసాలను పంపిణీ చేశారు. గంగా జలాన్ని చల్లుకొని కరోనా వంటి రోగాల నుంచి విముక్తి పొందాలని కోరారు. మీరట్ జిల్లాలోని న�