వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సర్వామోదాన్ని పొందింది. ప్రజల హక�
ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి...
మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత వరకు యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారత్లో స్థాపించడం సాధ్యం కాలేదు. షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో యూరప్ కంపెనీలు...
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
జాతీయ గీతం -1950, జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించారు. -జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా అయితే 20 సెకండ్ల సమయం పడుతుంది. -ఈ గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో ఐదు చరణా�
గుడ్ మార్నింగ్ సార్! విద్యార్థులంతా గ్రీట్ చేశారు నందు సార్ గదిలోకి రాగానే. చిరనవ్వుతో గుడ్ మార్నింగ్ అని వేదికపైకి చేరుకున్నారాయన. కాసేపు అందరివైపు చూసి హ్యాపి మార్నింగ్ అన్నారు. హ్యాపీ మార్నింగ్ అని మ�
పోటీ పరీక్షల్లో దేశంలోని పర్వతాలు చాలా కీలకాంశం. ఏ పోటీ పరీక్షలో అయినా ఈ అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా పర్వతాలు, అవి విస్తరించి ఉన్న రాష్ర్టాలు, ఆ శ్రేణిలో ఎత్తైన పర్వతాలను అడుగుతారు. మెమరీ టెక్న�
సముద్ర ప్రవాహాలు భూభ్రమణం వల్ల ప్రభావితమై వివిధ దిశలలో ప్రయాణిస్తాయి. భూ భ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపునకు...
సగటు -దత్తాంశంలోని రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే ఫలితాన్ని సగటు లేదా సరాసరి అంటారు. -సగటు = రాశుల మొత్తం/రాశుల సంఖ్య -రాశుల సంఖ్య = రాశుల మొత్తం/సగటు -రాశుల మొత్తం = రాశుల సంఖ్య X సగటు -సగటు వేగం =
దక్కన్ పీఠభూమి ద్వీపకల్ప భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశంలో అతి పురాతన, కదలికలు లేని నైసర్గిక స్వరూపం. పురాతన స్పటిక శిలలతో, రూపాంతర, అగ్ని శిలలతో ఆవరించి ఉన్న ఈ పీఠభూమి ప�