క్రీ.శ. 1600 డిసెంబర్ 31న రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది. అప్పటి ఇంగ్లండ్ చక్రవర్తి – ఎలిజబెత్
రాయల్ చార్టర్ ప్రకారం ఇంగ్లండ్లో ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు.
మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత వరకు యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారత్లో స్థాపించడం సాధ్యం కాలేదు. షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో యూరప్ కంపెనీలు పోరాడి ఓడినాయి.
కాన్స్టాంటినోపుల్ భూమార్గం
సముద్ర మార్గం భౌగోళిక పరిశోధనలు
భార్తవోమ్యాడయాజ్ (పోర్చుగల్)
క్రిస్టఫర్ కొలంబస్ (ఇటలీ-స్పెయిన్)
యూరోపియన్ల కంపెనీలు -వలస స్థావరాలు
ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు (1746-1763)
ఆంగ్లో మరాఠా యుద్ధాలు (1775-1818)
ప్లాసీ యుద్ధం (1757 జూన్-23)
భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం స్థిరపడటానికి కారణమైన యుద్ధం
1857 సిపాయిల తిరుగుబాటు
తిరుగుబాటులో భారత్ తరఫున పాల్గొన్నది
బహదూర్షా, మొఘల్ చక్రవర్తి తిరుగుబాటు నాయకులు.
లక్ష్మీబాయి ఝూన్సీ రాజ్యానికి చెందినది. అసలు పేరు మణికర్ణిక గ్వాలియర్లో మరణించింది.
నానాసాహెబ్- పీష్వా/ ప్రధాని (మహారాష్ట్ర) కాన్పూర్లో నాయకులు
తాంతియాతోపే పీష్వా సైన్యానికి నాయకుడు
బేగం హజరత్ మహల్-ఆవధ్ నవాబు
ఊట్రాట్ సింగ్ -ఈశాన్య భారతం
నోట్ : నానాసాహెబ్ అసలు పేరు ధోండూనాథ్ పాండే
తాంతియాతోపే అసలు పేరు రామచంద్ర పాండే
తిరుగుబాటులో ఇంగ్లండ్ తరపున పాల్గొన్నది:
విక్టోరియా మహారాణి అప్పటి ఇంగ్లండ్ చక్రవర్తి
లార్డ్ కానింగ్ – గవర్నర్ జనరల్
అఫ్జల్ ఉద్దౌలా – హైదరాబాద్ సుల్తాన్
మీర్ తురబ్ అలీఖాన్ – హైదరాబాద్ ప్రధానమంత్రి
తిరుగుబాటు అణచివేత
1858 చట్టం ముఖ్యాంశాలు