కంచె చేసు మేసిన చందంగా.. కంపెనీ నగదును అక్కడడే పనిచేస్తున్న ఉద్యోగులు కాజేసేందుకు కుట్రపన్నారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకొని బాలానగర్ పోలీసులకు అప్పగి�
లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో, అమెరికాలో ఓ సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు. ఆయన పేరు బాబ్ మూర్.. బాబ్స్ రెడ్మిల్ పేరిట ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులున్నా