అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.