ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్న
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్�