రోజురోజుకూ దొంగలు చోరీ చేసే విధానం మారుతున్నది. వేగంగా దూసుకొచ్చి.. క్షణాల్లో పని పూర్తి చేసుకొని, మెరుపు వేగంతో తప్పించుకుపోవడం ట్రెండ్గా మారింది. బాధితులు లబోదిబోమని మొత్తుకునే సరికే కంటికి కనబడనంత ద
వారంరోజుల వ్యవధిలో తమ ఇంట్లోనుంచి లక్షలాది రూపాయలు మాయం అయిన విషయాన్ని గమనించిన యజమాని.. రూ. 40వేలను ఎరగా వేసి దొంగలను పట్టేశాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘట న వివరాలను డిటెక్ట�