జైపూర్ మండలం ఇందారం గోదావరిబ్రిడ్జివద్ద వినాయక నిమజ్ఞనానికి ఏర్పాట్లు చేయగా, ఆదివారం రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ రామగుం డం మున్సిపాలిటీ, సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసి
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ