జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప�
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల రవాణా చేయడంతోపాటు నిల్వ చేయడం, విక్రయాలు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోమవారం దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ �