అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు
తొలివిడత కంటి వెలుగు పరీక్షల్లో ఘన విజయం సాధించామని, రెండో విడతలోనూ గిన్నిస్ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ ద�