రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాలను నిర్వహించడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం గోల్కొండ కోట జగదా�
సిటీలో సులువుగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని అధికారుల