కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం అధికారులు డుమ్మా కొట్టడంతో కళ తప్పింది. దసరా తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులు హాజరు కాలేదు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సౌత్జోన్ సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ �
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు పెద్దసంఖ్య లో తరలివచ్చారు.