మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్కు సంబంధించిన లేఅవుట్ ఆమోద
ఓటు వజ్రాయుధం లాంటిదని, భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో..