నగరంలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.2 వేల వరకు, కమర్షియల్ గ్యాస్ ధర రూ.3 వేల నుంచి 5 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్లు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్న
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం చమురు ఉత్పత్తులపై పడటమే ఇం దుకు కారణం.