విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) అన్నారు. తమ గ్రామంతోపాటు, సొంత ప్రాంతం కోసం అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న�
పక్షులలో పావురాలు తెలివైనవని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. వందల ఏండ్ల క్రితమే సమాచార చేరవేతకు ఉపయోగించేవారు. కానీ, ఇవి మనం ఉహించినదానికంటే చాలా తెలివైనవని, శిక్షణ ఇస్తే ఏ విషయాన్నైనా నేర్చుకోగలవని
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సైయేశ్ వీర (24) మృతి చెందాడు. మృతుడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ పెట్రోల్ బంక్లో క్లర్క్గా పనిచేస్తున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు.