వలస పాలకుల చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించడానికి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29 చేపట్టిన దీక్ష సమస్త తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అదే ‘దీక్షా దివస్'గా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పో�
Jagadish Reddy | సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు.
బెర్లిన్: ఆఫ్రికా దేశం నమీబియాలో ఊచకోతకు పాల్పడినట్లు తొలిసారి జర్మనీ అంగీకరించింది. వలస పాలన సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు చెప్పింది. నమీమియాకు బిలియన్ యూరోల ఆర్థిక మద్దతు ఇవ్వ�