త కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ, మార్టిగేజ్ అవసరం లేకుండా ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం చేనేత కార్మికుల కోసం కొత్తగా రూపొం�
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక కులవృత్తులు కనుమరుగయ్యాయని, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తి పనుల వారికి అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ�
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�