తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 ప
గ్రూప్ -4 పరీక్షకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండె�