డిసెంబర్ 3,4 తేదీల్లో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీసీద్వారా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలను కలెక్టర్ శ్రీ హర్ష తనిఖీచేశారు. శుక్రవారం మండలంలోని గుండుమాల్, బోగారం కోస్గి పట్టణంలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నతపాఠశాల, సీపీఎస్ పాఠశాల ఉడ్దూ
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రక�