ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేపట�
ఒకప్పుడు వెనుకబాటు, గంజాయి కేసులు, వలసలకు నిలయంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నియోజకవర్గం�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొను�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లు, ఎ�