కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధు�
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ను బదిలీ చేసి.. ఆయన స్థానం
మహిళలు వంటింటి నుంచి మొదలై అదే వంటింటికి కావాల్సిన కారం, పసుపు, మసాలాలు తదితర వస్తువులు తయారుచేసి పారిశ్రామికవేత్తలు కావొచ్చని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి అన్నారు.