పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హ�
అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘ భవనంలో ఏర్పాటుచేసిన రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ క�
మండలంలోని నస్కల్లోని కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చారు.